మరోసారి మంచు విష్ణు ‘మా’ అధ్యక్షత

మంచు మోహన్ బాబు గారి తనయుడు మంచు విష్ణు గారు మరోసారి మా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. చివరిగా జరిగిన మా అధ్యక్షత పోటీలలో హీరో మంచు విష్ణు, నటుడు సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో మంచు విష్ణు గారు గన విజయం పొంది మా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. సాధారణంగా ఎన్నికలు రెండు సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది. అయితే మొదటిసారిగా రెండు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ఎన్నికలను ఐదేళ్ల వరకు ఒకే అధ్యక్షుడు కొనసాగేలా చరిత్రలో మొదటిసారిగా మరి కొత్త బిల్డింగు పూర్తి అయ్యేవరకు మంచి విషయం అధ్యక్షుడుగా ఉండాలని 26 మంది కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మాయించుకున్నారు.

ఓ సమావేశంలో హాజరైన 26 మంది కమిటీ సభ్యులు మంచు విష్ణుగానే మరోసారి మా అధ్యక్షత పదవిలో కొనసాగాలని అనడంతో మంచు విష్ణు ఒప్పుకున్నారు. గతంలో కరోనా సమయంలో కూడా ఈయనే మా అధ్యక్షులుగా ఉండటం, అందరికీ సహాయం చేయడం జరిగింది.