గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ నటి సిమ్రాన్ చౌదరి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అభినవ్‌ గోమతం ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు కోంపల్లి లోని తన నివాసంలో మొక్కలు నాటిన యువ నటి సిమ్రాన్ చౌదరి
ఈ సందర్భంగా ఆమె తన మిత్రులను వేదలహేమచంద్ర; శ్రేయ రావు; శ్రీ నితీష ;మనతు సింగ్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.