సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన నందమూరి సుహాసిని గారు

ఈరోజు నందమూరి కుటుంబ సభ్యురాలైన నందమూరి సుహాసిని గారు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన నివాసంలోనే మర్యాద పూర్వకంగా కలిసి పూల బోకేతో శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అయితే ఏ విషయంపై రేవంత్ రెడ్డి గారి కలవడం జరిగింది, ఎటువంటి విషయాలు చర్చించడం అనేది తెలుసుకోవాలంటే తెలియనుంది.