Tollywood: మ‌రోసారి గోపీచంద్‌తో రాశీఖ‌న్నా రొమాన్స్‌..

Tollywood: టాలీవుడ్ యాక్ష‌న్‌స్టార్ గోపీచంద్ క‌థానాయ‌కుడిగా మారుతి డైరెక్ష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో హీరోయిన్‌గా రాశీఖ‌న్నాను తీసుకున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో మారుతి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ప్ర‌తిరోజూ పండ‌గే విజ‌య‌వంత‌మైన చిత్రంలో హీరోయిన్‌గా చేసింది రాశీ. మ‌ళ్లీ ఇప్పుడు మారుతి తీస్తున్న Tollywood తాజా చిత్రంలో గోపీచంద్ స‌ర‌స‌న హీరోయిన్‌గా రాశీఖ‌న్నాకు అవ‌కాశాన్ని ఇచ్చారు.

gopichand new movie

ఇక గోపీచంద్‌- రాశీఖ‌న్నాల‌కు ఇది మూడో Tollywood చిత్రం.. గ‌తంలో వీరిద్ద‌రూ జంట‌గా జిల్‌, ఆక్సిజ‌న్ సినిమాల్లో న‌టించారు.. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రాజ‌యం పాల‌య్యాయి.. మ‌ళ్లీ ఇప్పుడు మారుతి చిత్రంతో వీరిద్ద‌రు జంట‌గా వ‌స్తుండ‌గా.. మ‌రీ ఈ Tollywoodచిత్రం ఎలా ఉంటుందో అని ఫిలింన‌గ‌ర్‌లో వార్తాలు వెలువ‌డుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్‌, జీఏ2 బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.