రచయిత భగీరథ కు రామోజీ రావు గారి ఆత్మీయ లేఖ

సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథ రాసిన ” భారతమెరికా ” అనే పుస్తకాన్ని ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు గారికి పంపించారు . .
” భారతమెరికా ” పుస్తకం చదివిన రామోజీ రావు గారు భగీరధకు ఆత్మీయంగా ఒక లేఖ పంపించారు . రామోజీ రావు గారి అభిమానానికి , ఆత్మీయతకు భగీరథ కృతజ్ఞతలు తెలిపారు .