Tollywood: చావు క‌బురు చ‌ల్ల‌గా ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్‌.. మై నేమ్ బ‌స్తీరాజు అంటున్న కార్తికేయ‌!

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ‌(ఆర్ఎక్స్100 ఫేం‌) ప్ర‌స్తుత చిత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా. ఈ చిత్రంతో కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యమ‌వుతున్నాడు. ఇందులో కార్తికేయ జోడీగా లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించిన పోస్ట‌ర్‌లు, టీజ‌ర్ ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి

karthikea

మొద‌టి సాంగ్‌ను రిలీజ్ చేశారు Tollywood చిత్ర‌బృందం. మై నేమ్ ఇజ్ రాజు.. బ‌స్తీ బాల‌రాజు అంటూ సాగే ఈ పాట హీరో క్యారెక్ట‌ర్‌ను తెలియ‌జేసేలా రూపొందించారు. ఇక గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని బ‌న్నీ వాసు నిర్మిస్తుండ‌గా.. ఈ సినిమాకు జాక్స్ బిజోయ్ స్వ‌రాలు అందిస్తున్నారు. Tollywood ఇక ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు చిత్ర‌బృందం.