తమన్నా పై కేసు నమోదు

సినిమా హీరోయిన్ తమన్నా పై మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమాన్లు పంపారు. తమన్నా ఫెయిర్ ప్లే అనే ఓ యాప్ ని ప్రమోట్ చేసారు. అయితే ఈ అప్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కు సిస్టర్ యాప్. అయితే ఈ యాప్ 2023 లో ఐపిఎల్ స్ట్రీమ్ చేసింది. దీని వలన కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అని ఐపిఎల్ అంటుంది. అయితే ఈ చర్చలలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పేరు కూడా వినిపిస్తుంది. తమన్నా ను ఈ నెల 29న హాజరు కావాలని సామాన్లు జారీచేసినట్లు సమాచారం. అయితే సంజయ్ దత్ కొత్త డేట్ అడిగినట్లు సమాచారం.