‘మంజుమ్మల్ బాయ్స్’ కు సెన్సార్ సర్టిఫికెట్

మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రం మంజుమ్మల్ బాయ్స్. ఈ చిత్రం మళయాళంలోనే 200 కోట్లు రూపాయిలు కలెక్షన్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకుల కోసం తీసుకొచ్చారు.

ఈ సినిమా నిజ జీవిసంగటనలు ఆఆధారంగా జరిగిన కథ. 2006లో కొడైకెనాల్ లోని గుణ కేవ్స్ లో కొంత మంది స్నేహితులు విహార యాత్రకి వెళ్లగా, అక్కడ జరిగిన ఓ యదార్థ సంఘటనే ఈ సినిమా. అయితే ఈ మలయాళ దుబ్బింగ్ సినిమాకు సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. 2 గంగుల 15 నిముషాలు ఈ సినిమా రన్ టైం వచ్చింది. ఈ సినిమా దర్శకుడు చిదంబరం ఈ సినిమాని చాలా బాగా తీసినట్లు కేరళ కలెక్షన్లు చూస్తుంటేనే తెలుస్తుంది.