జనసేన పార్టీలో చేరిన నటుడు పృధ్వీ రాజ్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్

ప్రముఖ సినీ నటుడు ప్రిథ్వి రాజ్ బుధవారం మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ప్రిథ్వి రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా వేసి సాధనంగా ఆహ్వానించడం జరిగింది. గతంలో వైసీపీ లో పని చేసిన ప్రిథ్వి రాజ్ తరువాత వైసీపీ నుండి బయటకి రావడం అందరికి తెలిసిందే.
అలాగే ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన పార్టీ లో చేరడం జరిగింది.