సంక్రాంతి సందర్భంగా శ్రీమతి నందమూరి వసుంధర బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు !!

తెలుగుదనం ఉట్టిపడేలా ,
రంగురంగుల ముగ్గులతో
హిందూపురం MGM గ్రౌండ్స్ లో జరిగిన ముగ్గుల పోటీల్లో పెద్దయెత్తున మహిళలు పాల్గొన్నారు..విజేతలకు శ్రీమతి వసుంధర బాలకృష్ణ గారు బహుమతులు అందజేశారు, వచ్చిన మహిళలందరిని ఆత్మీయంగా పలకరించి, పసుపు కుంకుమ, చీరలు అందజేసారు.

NBK seva సమితి Trust ,ABN ఆంధ్రజ్యోతి వారి .సొజన్యం లో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది