మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన హీరో నాగార్జున

హీరో నాగార్జున తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిందంటూ నాంపల్లి కోర్టులో క్రిమినల్ మరియు పరువు నష్టం కేసు వేశారు.