నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలకు అతిథులు వీరే

నందమూరి నరసింహం బాలకృష్ణ గారు సినిమాలోకి వచ్చి ఇప్పటికి 50 సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటల్ లో స్వర్ణోత్సవ వేడుకలు జరగనున్నాయి. యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కలిసి ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాయి.

ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలు ఉండే కాక వేరే భాషలో నటీనటులు కూడా రావడం విశేషం. ముఖ్యంగా తెలుగు చెత్త పరిశ్రమ నుండి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, మురళీమోహన్, బ్రహ్మానందం, అల్లు అర్జున్, మంచు విష్ణు, దగ్గుబాటి రానా, జగపతిబాబు, శ్రీకాంత్, నాని, విజయ్ దేవరకొండ, అలీ, సాయి కుమార్, శివ బాలాజీ, మాదాల రవి, గోపీచంద్, అక్కినేని అఖిల్, సాయి దుర్గ తేజ్, అల్లరి నరేష్, నారా రోహిత్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, సుమన్, నారాయణమూర్తి, రాజశేఖర్, సునీల్, ఆది పినిశెట్టి, బెల్లంకొండ శ్రీనివాస్, శివకృష్ణ, ఆనంద్ దేవరకొండ, సంపూర్ణేష్ బాబు, శ్రీవిష్ణు, సుమంత్, నవదీప్, నాగ సౌర్య, జెడి చక్రవర్తి, బాలాదిత్య, సాయికిరణ్, నరేష్, అల్లరి రాజేష్ తదితరులు ఈ వేడుకకు అతిథులుగా వస్తున్నారు.

చెన్నై నుండి జయమాలిని, వాసు, సుహాసిని, ఇంద్రజ, కుష్బూ, నిరోషా, చాకో వస్తున్నారు. బెంగళూరు నుండి శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, దునియా విజయ్, మలశ్రీ, అనన్య వస్తున్నారు.