వాయనాడ్ కు ప్రకటించిన కోటి రూపాయలు చెక్ ఇవ్వడం కోసం స్వయంగా వెళ్లిన చిరంజీవి


వారం రోజుల క్రితం కేరళలోని వాయనాడు లో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంత ఇంతా కాదు, ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ విపత్కర సమయంలో తమ వంతు బాధ్యతగా స్పందించి కోటి రూపాయలు CM రిలీఫ్ ఫండ్ కి విరాళాన్ని పద్మ విభూషణ్ మెగాస్టార్ డా. చిరంజీవి గారు మరియు గ్లోబల్ స్టార్ డా. రామ్ చరణ్ గారు వెంటనే ప్రకటించి, ఈరోజు సాయంత్రం కోటి రూపాయల చెక్ ను మెగాస్టార్ చిరంజీవి గారు కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పినరాయి విజయన్ గారికి అందజేయడానికి మెగాస్టార్ చిరంజీవి గారు త్రివేండ్రంలో ల్యాండ్ అయ్యారు.