హీరో రాజ్ తరుణ్ పై ఛార్జ్ షీట్

హీరో రాజ్ తరుణ్, లావణ్య కోసం అందరికీ తెలిసిందే. కొద్దిరోజుల క్రితం తనను చేశాడు అంటూ లావణ్య పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దీనిపై టీవీ ఛానెల్స్ లో కొన్ని పేర్లు కూడా జరిగాయి. ఇది ఇలా ఉండగా లావణ్య తన ఇంటి దగ్గర ఉన్న సాక్షలను పోలీసులకు అందజేయడం జరిగింది. ఆ సాక్షాలు ద్వారా పోలీసులు రాజ్ తరుణ్, లావణ్య ఒకటే ఇంట్లో సుమారు 10 సంవత్సరాల పాటు కలిసి సహజీవనం చేసినట్లు తెలుస్తుంది. ఈ సాక్షల ఆధారంగా పోలీసులు రాష్ట్ర పై నిందితుడిగా చార్జీ షీట్ చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హీరో రాజ్ తరుణ్ ముందస్తుగా తీసుకున్నారు.