రేపు కోర్టు హాజరు కానున్న నాగార్జున – కారణం ఏంటి?

ఇటీవల అక్కినేని నాగార్జున కుటుంబంకు సంబంధించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ కొన్ని నిలిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆమె సమంత చెప్పినప్పటికీ నాగార్జున తమ కుటుంబానికి ఎటువంటి లాభం లేదని, సమంతకు చాలా పని చెప్పిన తర్వాత మా కుటుంబానికి జరిగిన అవమానం పోదని నాగార్జున కొండా సురేఖ పై పిటిషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా రేపు నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు వారు తెలపడం జరిగింది. అయితే సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి, నాగార్జున తరఫున వాదనలను చూపించమన్నారు. ఈ పిటిషన్ పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరపడం జరుగుతుంది. నాగార్జునతో పాటు అటు సాక్షిగా రేపే నమోదు చేయాలని నాగార్జున న్యాయవాదైనా అశోక్ రెడ్డి కోరినట్లు తెలుస్తుంది. కాగా మనోరంజన్ కోర్ట్ తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.