తిరుమల లడ్డు వివాదం పై స్పందించిన ఖుష్బూ

ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటు ప్రసాదం వివాదం అందరికీ తెలిసిందే. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కొంతమంది సినీ సెలబ్రిటీలు దీనిపై స్పందించడం జరిగింది. అదేవిధంగా నటి ఖుష్బూ ఈ వివాదం పై స్పందించారు. ఇక్కడ జరుగుతున్నవన్నీ వెంకటేశ్వర స్వామి చూస్తున్నారని అలాగే ఈ దారుణానికి కారణమైన వారు ఎవరైనా సరే వదలకూడదని, కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు. భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఈమె ఉన్నారు.