పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించిన ప్రకాష్ రాజ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల తిరుపతికి సంబంధించి లడ్డు వివాదం అందరికీ తెలిసిందే. అయితే ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో చూడాలని, అలాగే సనాతన ధర్మ రక్షణ బోర్డు ఒకటి పెట్టి దేశ హైందవ సాంప్రదాయాన్ని కాపాడే విధంగా అబౌట్ పనిచేసేట్లు ఉండాలని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని ఆయన తన X వేదికగా ఈరోజు ఉదయం ఒక పోస్ట్ కూడా చేశారు.

దీనికి స్పందిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ ఈ విధంగా అన్నారు. “పవన్ కళ్యాణ్ గారు… మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అసలు ఆ సంఘటనలకు సంబంధించి దోషులు ఎవరు అనేది తెలుసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోండి. అంతేగాని మీరు ఆందోళన ఎందుకు వ్యాపింప చేస్తున్నారు. ఇప్పటికే సమస్యను జాతీయంగా ఓదరగొడుతున్నారు. కానీ దేశంలో మనకు తగినంత మతపరమైన వదృక్తులు ఇప్పటికే ఉన్నాయి. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అని ఆయన తన X వేదికగా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాస్ట్యాగ్ తో ఇలా అన్నారు.