పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ లో సాయి దుర్గ తేజ్ సినిమా

విజయ భాస్కర్ దర్శకత్వంలో తన కుమారుడు కమల్ హీరోగా తన్వి ఆకాంక్ష హిరోయిన్ గా వెన్నెల కిషోర్, శివాజి రాజా, ఆమని, ఆనంద్ చక్రపాణి తదితరులు నటించడం జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ వచ్చారు. అయితే ఈవెంట్ లో మాట్లాడుతూ దర్శకుడు విజయ భాస్కర్ సాయి దుర్గ టెస్టు తొలి సినిమా తానే చేయాలని అనుకున్నారని, ఆ సినిమాను పవన్ కళ్యాణ్ గారు నిర్మించాల్సిందని అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అదే సినిమాను ఆది సాయికుమార్ హీరోగా తొలి పరిచయం చేస్తూ వచ్చిన సినిమా ప్రేమ కావాలి అని అన్నారు.