ప్రధాని నరేంద్ర మోడీ తో పవన్ కళ్యాణ్ & ఫామిలీ

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజయ వర్గం నుండి 60 వేలకు పైగా భారీ మెజారిటీ తో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్ఏ గా గెలిచారు. అంతే కాకుండా ఎన్డిఏ కూటమిలో జనసేన పార్ట్ కి ఇచ్చిన 21 అసెంబ్లీ స్థానాలు, అలాగే 2 పార్లమెంట్ స్థానాలలో కూడా గెలిచి దేశంలోనే 100% సక్సెస్ రేట్ తో మొదటి సరిగా గెలుపొందారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన భార్య అన్న లేజ్హ్నేవ, కొడుకు అఖీరా నందన్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ ని ఈరోజు కలిశారు.