కరోనా కారణంగా పట్రాయని సంగీత రావు మృతి

శ్రీ కలైమమని పట్రాయని సంగీత రావు గారు 101 సంవత్సరాల వయసులో కరోనా బారినపడి చెన్నై లో ఈరోజు రాత్రి 9 గంటలకు పరమపదించారు .

ఈయన ఘంటసాల గారి గురువుగారి పుత్రుడు మరియు ఆయనకు సహాయ సంగీత దర్శకుడిగా పని చేశారు.

ఎన్నో కూచిపూడి నృత్య నాటకాలకు సంగీతం సమకూర్చారు.

వెంపటి చిన సత్యం గారికి చాలా కార్యక్రమాలకు సంగీతం అందించారు