Tollywood: ప్ర‌భాస్ చెప్పాడు ఇచ్చ‌ట వాహ‌నాలు నిల‌ప‌రాదు అని..

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో ఇచ్చ‌ట వాహ‌నాలు నిలుప‌రాదు చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. గ‌తేడాది అల‌వైకుంఠ‌పురంలో చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో పోషించి న‌టుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుశాంత్‌. తాజాగా హీరోగా కొత్త సినిమాను ప్రారంభించారు. ఇచ్చ‌ట వాహ‌నాలు నిలుప‌రాదు.. Tollywood నో పార్కింగ్ అనే ట్యాగ్‌లైన్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్‌. ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో..

Sushath movie

ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్ల‌పై ర‌విశంక‌ర్ శాస్త్రి- ఏకా శాస్త్రి- న‌టుడు హ‌రీశ్ కోయ‌ల‌గుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Tollywood ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్లు సినిమాపై ఆస‌క్తిని క‌లిగించాయి. అయితే తాజాగా బాహుబ‌లి ప్ర‌భాస్ ఈ సినిమా టీజ‌ర్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా రిలీజ్ చేసి.. Tollywood చిత్ర‌బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక ఈ చిత్రంలో సుశాంత్ స‌ర‌స‌న మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. Tollywood అలాగే వెన్నెల కిషోర్‌, ప్ర‌య‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, నిఖిల్‌, కైలాస్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ప్ర‌వీన్ ల‌క్క‌రాజు సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుంది.. త్వ‌రలో ఈసినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానుంది చిత్ర‌బృందంTollywood.