Tollywood: మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా స‌రికొత్త ఫోటోను పోస్ట్ చేసిన‌ రాశీఖ‌న్నా..

Tollywood: ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోయిన్ రాశీఖ‌న్నా త‌న బొద్దు అందంతో కుర్ర‌కారును ఎంతో పిచ్చేక్కిస్తుందనే విష‌యం తెలిసిందే.. ఒక వైపు సినిమాలు చేస్తూ, మ‌రోవైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అందాల ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ మంట‌లు రేపుతుంది.

Tollywood టాలీవుడ్‌లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది. బికిని వేసినా, చీర క‌ట్టుకున్న‌, లంగా ఓణీలో ఉన్నా, పంజాబీ డ్రెస్‌లో ఉన్నా త‌న అందంతో ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేస్తుంది. ఇక తాజాగా నేడు మ‌హిళ‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా చీర క‌ట్టులో ప‌క్కా ప‌ల్లెటూరు అమ్మాయిలా క‌నిపించేలా త‌యారయ్యింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో కుర్ర‌కారును రెచ్చ‌గొడుతుంది.