సినీ నిర్మాత త్రిపురనేని రాజేంద్ర కన్ను మూత..

హైదరాబాద్..

సినీ నిర్మాత త్రిపురనేని రాజేంద్ర కన్ను మూత..
ప్రముఖ రచయిత త్రిపురనేని మహారధి మూడో తనయుడు రాజేంద్ర..

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ అర్థ రాత్రి గుండె పోటుతో తుది శ్వాస విడిచిన రాజేంద్ర..
రైతు భారతం, లడ్డు బాబు, తదితర కొన్ని సినిమాలు నిర్మించిన రాజేంద్ర..
సినీ నిర్మాతలు మండలి లో సభ్యుడు గా ఉన్న రాజేంద్ర..
జూబిలీ హిల్స్ రోడ్ నెంబరు 20 లోని ఆయన స్వగృహంలో పార్థీవ దేహం..
ఎన్టీఆర్, కృష్ణ కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్న రాజేంద్ర..