Bollywood: ప‌రిణీతి చోప్రా “ది గ‌ర్ల్ ఆన్ ది ట్రైన్” చిత్ర పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేసిన నెట్‌ప్లిక్స్‌!

Bollywood: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప‌రిణీతి చోప్రా న‌టించిన తాజా చిత్రం ది గ‌ర్ల్ ఆన్ ది ట్రైన్‌. ఈ సంద‌ర్భంగా ఆన్‌లైన్ స్ట్రీమర్ నెట్‌ఫ్లిక్స్ ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ పోస్టర్‌లను శుక్రవారం విడుదల చేసింది. తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ.. ఈ రైలు ప్రయాణం ఏమాత్రం మెరుగుపడదని మేము అనుకున్నప్పుడే.. ఈ కుర్రాళ్ల‌లో ఒక‌రికి ప‌రుగెత్తాల‌నే ఆశ‌తో రైలులో యాదృచ్ఛిక ప్ర‌యాణాలు చేస్తోంది అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు.

The girl on the trian

Bollywood ఇక పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల తరువాత, పరిణీతి చోప్రా తన సోషల్ మీడియా ఖాతాల్లోని పోస్టర్లను కూడా రీ షేర్‌ చేసింది. ఇక ఈ చిత్రం హాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన ఎమిలీ న‌టించిన బ్లంట్ సినిమాకు ఇది రీమేక్‌గా వ‌స్తుంది. Bollywood ఇందులో పరిణీతి మీరా పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం యొక్క క‌థ విడాకులు అయ్యి మద్యానికి బానిసైన పాత్ర‌లో ప‌రిణీతి చోప్రా న‌టించింది. ఇక Bollywood ఈ చిత్రంలో అదితి రావు హైడారి, కీర్తి కుల్హారీ, అవినాష్ తివారీ, ఇషితా దత్తా, వత్సల్ సేథ్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని రిభు దాస్‌గుప్తా హెల్మ్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యాంక్రోల్ నిర్మిస్తుండ‌గా.. ఈ చిత్రం ఫిబ్రవరి 26 న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ ప్రదర్శనకు స‌న్నాద్ధం అవుతుంది. ప‌రిణీతి చోప్రా ప్ర‌స్తుతం.. ‘సందీప్ ఔర్‌ పింకీ ఫరార్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత ఆధారంగా తెర‌కెక్కుతున్న ‘సైనా చిత్రాల్లో న‌టిస్తోంది.