Nayanathara: ఓటీటీ ప్లాట్‌ఫాంలో వ‌ద్దంటున్న న‌య‌న‌తార‌..

Nayanathara: అగ్ర హీరోయిన్లంతా వెబ్ సిరీస్‌ల‌తో డిజిట‌ల్ బాట ప‌డుతుంటే న‌య‌న‌తార మాత్రం వెబ్ సిరీస్‌లు వ‌ద్ద‌ని చెప్తుందంట‌.. అస‌లు విష‌యం ఏంటంటే.. బాలీవుడ్‌లో ర‌ణ‌దీప్ హుడా ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఇన్‌స్పెక్ట‌ర్ అవినాష్ అనే టైటిల్‌తో వెబ్‌సిరీస్‌ను ప్లాన్ చేశారు. అయితే ఇందులో Nayanathara న‌య‌న‌తార‌ను తీసుకున్నారు.

Nayanathara on OTT

కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం త‌న‌కు టైమ్ లేదంటూ న‌య‌న్ ఆ వెబ్‌సిరీస్‌కు నో అని చెప్పిందట‌.. కాల్షీట్ల స‌మ‌స్య‌ల‌ను చూపుతూ.. Nayanathara న‌య‌న్ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు. దీంతో బాలీవుడ్ హాట్ భామ ఊర్వ‌శి రౌటేలాను తీసుకున్నార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు. స‌మంత‌, త‌మ‌న్నా, కాజ‌ల్ వంటి అగ్ర క‌థానాయిక‌లు ఓటీటీ వేదిక‌గా వెబ్‌సిరీస్‌లో న‌టిస్తున్నారు.