Powerstar: మ‌రో న‌టికి లేఖ రాసిన ప‌వ‌న్‌.. నాలుగో భార్య అవుతా అని ట్వీట్‌!

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఇటీవ‌లే బిగ్‌బాస్ ఫేం హిమ‌జ క‌లిసి ఆయ‌న‌తో ఓ లేఖ రాయించుకుని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక తాజాగా న‌టి, జూనియ‌ర్ స‌మంత అషూ(అశ్వినిరెడ్డి) Powerstarప‌వ‌న్‌క‌ళ్యాన్ గారిని క‌లిశారు. ప‌వ‌న్ వీరాభిమాని అయిన అషూరెడ్డి ఆయ‌న‌తో ఓ లేఖ రాయించుకుంది. త‌ర్వాత ప‌వ‌న్‌క‌ళ్యాన్‌తో క‌లిసి ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ..

powerstar Ashu

ఈ రోజు నా దేవుడిని క‌లుసుకున్నానుPowerstar. ఆయ‌న మాట్లాడుతున్న‌ప్పుడు త‌న పేరుపై వేయించుకున్న టాటూ కూడా ఆయ‌న‌కు గుర్తుంద‌ని ఆయ‌న చెప్పారు. తిరిగి వ‌చ్చేట‌ప్పుడు ఆయ‌న స్వ‌హ‌స్తాల‌తో రాసిన లెట‌ర్ ఇచ్చారు. ఈ అవ‌కాశం క‌లిగించిన డైరెక్ట‌ర్ క్రిష్‌కు కృత‌జ్ఞ‌త‌లు అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చింది అషూ. ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీంతో ఓ నెటిజ‌న్‌.. ఒక‌వేళ మీకు Powerstar ప‌వ‌న్‌క‌ళ్యాన్ నాలుగో భార్య‌గా ఉండ‌టానికి అవ‌కాశం వ‌స్తే ఒప్పుకుంటారా? అని ప్ర‌శ్న వేశాడు. దీనికి అషూ స్పందిస్తూ.. త‌ప్ప‌కుండా ఒప్పుకుంటా అంటూ ఆ నెటిజ‌న్‌కు షాక్ ఇచ్చింది.