Tollywood: సెన్సార్ తీర్పు.. ‘జాతిర‌త్నాలు’ క్లీన్ యూ స‌ర్టిఫికేట్‌!

Tollywood: న‌వీన్ పోలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం జాతి ర‌త్నాలు.. ఈ చిత్రానికి అనుదీప్ కెవి ద‌ర్శ‌క‌త్వంలో.. స్వ‌ప్నా సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి పోస్ట‌ర్ల్, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్న‌యనే విష‌యం తెలిసిందే. దీంతో ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Clean u

ఈ క్ర‌మంలో మ‌హా శివరాత్రి కానుక‌గా మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ Tollywood చిత్రం. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ నుంచి క్లీన్ యు స‌ర్టిఫికేట్ ల‌భించింది. ఈ సినిమా ఫ‌న్నీ ఎంట‌ర్‌టైన‌ర్‌, ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌ము త‌ప్ప‌కుండా క‌డుపుబ్బా న‌వ్విస్తుంద‌నడంలో సందేహం లేదని సెన్సార్ బృందం ప్ర‌శంసించింది. ఇక ఈ Tollywood చిత్రంలో ఫ‌రీయా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తుంది.