Tollywood: క్రిష్‌-దిల్ రాజు కాంబో మూవీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు..

Tollywood: టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబోలో 101జిల్లాల అంద‌గాడు చిత్రం తెర‌కెక్కుతుందనే విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర‌బృందం. ఈ చిత్రం మే 7న నిర్ణ‌యించిన‌ట్లుగా అధికారికంగా ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం. Tollywoodఇటీవ‌లే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసిన‌ట్లు స‌మాచారం కాగా..

dil raju- krish

దిల్‌రాజు, క్రిష్ స‌మ‌ర్ప‌లుగా శిరీష్, రాజీవ్‌రెడ్డిలు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కత్వ‌లో తెర‌కెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ఓ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అలాగే Tollywoodఈ చిత్రంలో అవ‌స‌రాల శ్రీ‌నివాస్ జోడీగా చి.ల‌.సౌ ఫేం రుహాని శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్‌లుక్ త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.