panchayat elections reschedule: ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

panchayat elections reschedule: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ క్మంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో మార్పులు చేశారు. మొదటి విడుత ఎన్నికల నోటిఫికేషన్‌ను నాలుగో దశగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ap panchayat elections rescheduled

దీంతో గతంలో రెండో దశలో జరగాల్సిన ఎన్నికలు మూడో దశలో, 3.4వ దశల్లో జరగాల్సిన ఎన్నికలు రెండు, మూడు దశల్లో జరుగుతున్నారు. ఇక గత షెడ్యూల్ ప్రకారం 5,9,13,17వ తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికలు షెడ్యూల్‌లో మార్పులు చేయడం వల్ల 9,13,17,21వ తేదీల్లో పోలింగ్ జరగనుంది.