హాట్ బికినీలో మంటలు రేపుతున్న హాట్ బ్యూటీ

హీరోయిన్లు మాల్ధీవుల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. హాట్ బికినీలతో ఫొటోలు పెడుతూ మంటలు రేపుతున్నారు. హాట్ ఫొటోలతో కుర్రకారుకు మంట పుట్టిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు మాల్దీవుల్లో హాట్ బికినీ ఫొటోలతో హల్‌చల్ చేయగా.. ఇప్పుడు ప్రపంచసుందరి, బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ బికినీలో రెచ్చిపోయింది. బికినీలో క్లివేజ్ షోతో ఆమె దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

maldiva

ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న సినిమాలో ఈ బ్యూటీ అవకాశాన్ని దక్కించుకుంది. పృథ్వీరాజ్ చౌహన్ బయోపిక్ సినిమాగా ఇది తెరకెక్కుతుండగా.. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో రాణి సంయుక్త పాత్రను మానుషి పోషిస్తోంది. చంద్రప్రకాష్ ద్వివేది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని గతంలో మానుషి చెప్పింది.

లాక్‌డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోగా.. త్వరలో దీని షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైతే మానుషి బిజీ అయ్యే అవకాశముంది. దీంతో ఈ గ్యాప్‌లో మాల్థీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది.